Tuesday, January 18, 2011

శ్రీకృష్ణ కమిటీ తెలుగు నివేదిక

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ గత నెల 30న కేంద్ర హౌం మంత్రి చిదంబరానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికను ఈ నెల 6న నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కేంద్రం విడుదల చేసింది. కాగా నివేదిక తెలుగు ప్రతిని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం తన వెబ్‌సైట్‌లో ఉంచింది. తెలుగు నివేదికను మా బ్లాగ్‌లో ఉంచాము. దర్శించ గలరు.

1 comment:

  1. Nothing special to read, these points are already discussed in all TV channels. Time Waste, Money Waste. It is better to divide as Punjab and Haryana

    ReplyDelete